
రంగారెడ్డి
జిల్లెలగూడ సందచెరువు కట్టపై కాంగ్రెస్ నేతల రాస్తారోకో
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడ సందచెరువు కట్టపై కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా నినాద
Read Moreసడెన్ గా టెంపుల్ కు వెళ్లిన గవర్నర్.. అక్కడే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని గవర్నర్ తమిళి సై సందర్శించారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన
Read Moreతెలంగాణలో 3 పట్టణాలకు ఐఎస్ఎల్ అవార్డులు
తెలంగాణలోని 3 పట్టణాలకు ‘ఇండియన్ స్వచ్ఛత లీగ్’ అవార్డులు వరించాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్&zwnj
Read Moreచివరి వరకూ జైపాల్ రెడ్డి విలువలతో కట్టుబడి ఉన్నారు
దేశంలో నాలుగు స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయని, వీటి నుంచి తట్టుకుని దేశాన్ని కాపాడుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
Read Moreశంషాబాద్ లో ఆకట్టుకుంటున్న బతుకమ్మ అలంకరణ
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెల్కమ్ చెబుతున్నట్లుగా బతుకమ్మ ఆకారంలో ఏర్పాటు చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతి సాంప్ర
Read Moreచైన్ స్నాచర్ల అరెస్ట్.. సొత్తు రికవరి
హైదరాబాద్: మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మీర్ పేట్ లో ఈ నెల 26న చైన్ స్నాచింగ్ కు పాల
Read Moreమహిళల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ పని చేస్తుండు
రంగారెడ్డి: బతుకమ్మ చీరల విషయంలో కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారని, బతుకమ్మ చీరల్లో నేతన్నల కష్టాన్ని చూడాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్
Read Moreచిర్యాల్ నాట్కం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి
మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువ
Read Moreరంగారెడ్డి కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన
రంగారెడ్డి కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. బతుకమ్మ సంబరాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన
Read Moreమంచిరెడ్డి కిషన్రెడ్డిపై ప్రశ్నల వర్షం
హైదరాబాద్, వెలుగు : ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విదేశాల్లో జరిపిన లావా
Read Moreరంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూమి రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ రైతులు రోడ్డెక్కారు. తమ భూములను తమకే అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆందోళనలు చేస్త
Read Moreఅభివృద్ధి కోసం ఇచ్చిన పైసలు దుర్వినియోగం చేసిన్రు
ఉచిత బియ్యం పంపిణీలో 85శాతం నిధులు కేంద్రానివే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శంషాబాద్. వెలుగు: కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పను
Read Moreదీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప రాజనీతిజ్ఞుడు
మల్కాజిగిరి: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప దేశభక్తుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని బృందావన్ గార్డెన్
Read More