రంగారెడ్డి

వికారాబాద్ మున్సిపల్ సమావేశంలో రగడ

మున్సిపల్ అత్యవసర సమావేశంలో రచ్చ రచ్చ వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ అత్యవసర సమావేశంలో రగడ చోటు చేసుకుంది. చైర్ పర్సన్ మంజుల పదవి నుంచి దిగ

Read More

కస్తూర్బా స్కూల్ గదిలో విద్యార్థులు.. బయట తల్లిదండ్రుల ఎదురు చూపులు

ఇబ్రహింపట్నం కస్తూర్బా స్కూల్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తమ బిడ్డల పరిస్థితి తెలుసుకోవడానికి, వ

Read More

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు

బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని స్థానికులు వెల్లడిస్తున్నారు. సమస్యలు పట్టించుకుని

Read More

పుడ్ సరిగా లేదంటూ కేజీబీవీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కన్నీళ్లు

ఎల్బీనగర్, వెలుగు : వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్‌‌‌‌లో కేజీబీవీ రెసిడెన్

Read More

డీపీఎల్ మరణాలపై సిద్ధమైన ప్రైమరీ రిపోర్ట్

ఫ్యామిలీ ప్లానింగ్​ ఆపరేషన్లపై ఫోరెన్సిక్​ నిపుణుల రిపోర్ట్​ ‘స్టెఫలో కోకస్’​ బారిన బాలింతలు పరికరాలను స్టెరిలైజ్ చేయకపోవడంతోనే వ్యాప్తి

Read More

ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం

కుల్కచర్ల గురుకులంలో అంతా బాగానే ఉందని..కావాలనే కొందరు పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరిగి సెగ్మెంట్

Read More

కుల్కచర్ల గిరిజన గురుకులాన్ని సందర్శించిన నేతలు

రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడడంతో విద్యార్థులు, ప్రజా సంఘా

Read More

కు.ని మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి చనిపోయిన ఇద్దరు మహిళల కుటుంబాలకు చెరో రూ.50వేల సాయాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మ

Read More

కలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం

Read More

చెప్పుల్లేకుండా నడుస్తున్న స్టూడెంట్.. కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్పుడప్పుడు మంచి మనస్సు చాటుకుంటారు. సమస్యలతో బాధ పడుతున్న వారిని ఆదుకుంటుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయప

Read More

టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయింది

రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ సర్కారుపై ప్రజలకు నమ్మకం పోయిందని కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ ఆరోపించారు. జిల్లాలోని తుర్కయంజాల్ మున్స

Read More

సంక్షేమ పథకాలకు అడ్డా తెలంగాణ గడ్డ

వికారాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాండారులో ఏ

Read More

‘సాఫ్ట్’గా వ్యవసాయం చేస్తుండ్రు

వికారాబాద్: ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి రాబడుతున్నారు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. దేశీయ పద్ధతిలో గానుగ నూనె, వరి సాగు చేస్తూ

Read More