ఖమ్మం టౌన్, వెలుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలో 1,030 బస్సులను అదనంగా నడిపేందుకు ప్లాన్ చేసినట్లు రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. ఈ నెల 9 నుంచి 20 వరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.