తిమ్మాపూర్, వెలుగు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్, రిజర్వాయర్ నుంచి మోయ తుమ్మెద వాగు నుంచి 21,102 క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో అధికారులు ఆదివారం కాకతీయ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్లో 24 టీఎంసీలకు గాను.. 21.102 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు. ఇదిలాఉంటే రిజర్వాయర్ లోకి వరద మరింత పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల
- కరీంనగర్
- September 9, 2024
లేటెస్ట్
- Ganesh immersion: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం LIVE UPDATES
- రికార్డ్ డేట్ తర్వాత రోజే బోనస్ షేర్ల క్రెడిట్
- విమోచన ఉత్సవాలు ఎందుకు నిర్వహించట్లే
- హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ఎక్కడ చేయాలంటే..
- ప్రజా పాలన దినోత్సవానికి ఎందుకు రారు?
- వినాయక నిమజ్జనానాకి 2వేల వాహనాలు ఏర్పాటు చేసిన RTA
- ఆర్టీసీలో ఆర్థిక నిపుణుల కమిటీ
- నాతో పెట్టుకున్నోళ్లను ఖతం చేసిన.. కౌశిక్ రెడ్డి
- మార్కెట్లో పెరుగుతున్న స్పెక్యులేటివ్ ట్రేడింగ్పై జాగ్రత్త : నిర్మలా సీతారామన్
- ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : చీమ శ్రీనివాస్
Most Read News
- ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్.. ఎంత బరువు మోయగలదో తెలుసా..?
- 8 మంది ఎస్సైలపై సస్పెన్షన్ ఎత్తివేత
- Good Health : రోజూ పెరుగు తింటే మీ ఆరోగ్యం ఇలా ఉంటుంది..!
- ఉదయాన్నే భారీగా ట్రాఫిక్ జాం.. కిలోమీటరు దూరం వెళ్లాలంటే నరక యాతన
- టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత
- Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
- హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్
- వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో రేపు ఈ రూట్లు బంద్..!
- Aditi Siddharth Wedding: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్.. ఫొటోలు వైరల్
- ఎవరి కోసం.. ఎందుకోసం : వందే మెట్రో పేరు మార్పు.. కొత్తగా ఏం పెట్టారో తెలుసా..!