
అంతర్జాతీయ వార్తా సంస్థ టైమ్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితా 'టైటాన్స్' విభాగంలో రిలయన్స్ మరోసారి చోటు దక్కించుకుంది. రిలయన్స్ ఈ గుర్తింపు పొందడం ఇది రెండోసారి.
ధీరూభాయ్ అంబానీ 58 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రిలయన్స్ మార్కెట్క్యాప్ఇప్పుడు 200 బిలియన్ల డాలర్లను అధిగమించింది. ఇది 2035 నాటికి నెట్జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.