ముషీరాబాద్: సుందరయ్య పార్క్పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి గురువారం ఆపరేషన్ రోప్ చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్పై ఉన్న టీ స్టాల్స్, పానీ పూరి బండ్లు, టిఫిన్సెంటర్లను తొలగించారు.