
న్యూఢిల్లీ: నిస్సాన్తో కలసి ఏర్పాటు చేసిన ఇండియా జాయింట్ వెంచర్ ‘రెనాల్ట్ నిస్సాన్ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ (ఆర్ఎన్ఏఐపీఎల్)లో వాటాను కొంటున్నట్టు ఫ్రెంచ్ఆటో కంపెనీ రెనాల్ట్ ప్రకటించింది. మొత్తం వందశాతం వాటాను చేజిక్కించుకోవడానికి మిగతా 51 శాతం వాటాను కొన్నామని తెలిపింది.
ఆర్థిక వివరాలను మాత్రం ప్రకటించలేదు. ఇందుకోసం రెనాల్ట్గ్రూప్, నిస్సాన్ షేర్ కొనుగోలు ఒప్పందం
కుదుర్చుకున్నాయి.