నీలోఫర్ హాస్పిటల్​ కబ్జా స్థలం పరిశీలన

నీలోఫర్ హాస్పిటల్​ కబ్జా స్థలం పరిశీలన

మెహిదీపట్నం, వెలుగు : నీలోఫర్ హాస్పిటల్​లో​కబ్జాకు గురైన స్థలాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం వైద్య విభాగానికి చెందిన డీఎంఈ  డాక్టర్ వాణి, వైద్యాధికారి శివ రామప్రసాద్ హాస్పిటల్​కు చేరుకొని సూపరింటెండెంట్ డా.రవి కుమార్​తో మాట్లాడారు. కబ్జా వివరాలను అడిగి తెలుసుకున్నారు.