యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లో మృతిచెందారు. బస్సులో ఉన్న 11మందికి తీవ్రగాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం కోయలగూడెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం( సెప్టెంబర్27) అర్థరాత్రి ఆగివున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.11మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సకోసం సమీప ఆస్పత్రికి తరలించారు.
కోయలగూడెం దగ్గర అర్థరాత్రి రోడ్డు ప్రమాదం..స్పాట్లోనే ఇద్దరు మృతి
- నల్గొండ
- September 28, 2024
లేటెస్ట్
- Yuvraj Singh: రోహిత్కే నా ఓటు.. ధోనీ, కోహ్లీని పక్కనపెట్టిన యువరాజ్
- టాలీవుడ్ లో హీరోలను దేవుళ్ళలా చూస్తారు: సైఫ్ అలీ ఖాన్
- Good Health : ఉల్లి, వెల్లుల్లి పచ్చివి తింటే మంచిదా కాదా..?..ఈ విషయాలు తెలుసుకోండి..!
- IND vs BAN 2024: శాంతించిన వరుణుడు.. ఆలస్యంగా భారత్- బంగ్లాదేశ్ టెస్ట్
- తిరుమల లడ్డూ వివాదం: సెప్టెంబర్ 30న సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ పై విచారణ..
- హైడ్రా మీద కేసు నమోదు చేయాలి: హరీశ్ రావు
- Devara Day1 Collection: అఫీషియల్.. దేవర ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్
- Samantha: హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..'వుమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కైవసం
- త్వరలో చెన్నూర్లో 100 పడకల హాస్పిటల్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- Aleem Dar: సొంతగ్గడపైనే వీడ్కోలు: 25 ఏళ్ళ కెరీర్కు అంపైర్ అలీమ్ దార్ రిటైర్మెంట్
Most Read News
- దేవర డే 1 కలెక్షన్ల రికార్డ్: ఏకంగా టాప్ 2 లో ఉండనుందా..?
- వారంలో మారనున్న అమీర్పేట జంక్షన్ లుక్
- హైడ్రా కమిషనర్కు హైకోర్టు నోటీసులు
- అలా ఎలా కూలుస్తారు..?: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు
- శ్రీ చైతన్య కాలేజీలో 100 మందికి ఫుడ్ పాయిజన్ రూ.2 లక్షలు ఛలాన్
- గీతం యూనివర్సిటీ విద్యార్థిని హాస్టల్లో సూసైడ్
- జగన్ తిరుమల పర్యటన రద్దు
- త్వరలోనే వారందరికి ఇందిరమ్మ ఇండ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎమ్మెల్యే వివేక్
- కర్నాటక CM సిద్ధరామయ్య రాజీనామాపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
- గేట్ వే ఆఫ్ వరంగల్ గా ఎల్కతుర్తి..!