శంషాబాద్ లో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆర్ బి నగర్ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో99 సంవత్సరాలు పూర్తి చేసుకొని100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వయం సేవకుల పద సంచలనం రూట్ మార్చ్ నిర్వహించారు.
Also Read :- హైడ్రాకు పూర్తి మద్దతు
ఈ స్వయం సేవకుల రూట్ మార్చ్ కార్యక్రమంలో శంషాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో స్వయంసేవకుల పద సంచలనం రూట్ మార్చ్ ర్యాలీనీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ శంషాబాద్, ఓల్డ్ పిఎస్,శంషాబాద్ బస్ స్టాండ్, మధురానగర్ కాలనీ, అర్బీ నగర్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది.