మందమర్రి మండలంలో .. రెండు మున్సిపాలిటీలకు విద్యుత్ ​సరఫరా బంద్

మందమర్రి మండలంలో .. రెండు మున్సిపాలిటీలకు విద్యుత్ ​సరఫరా బంద్

కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం అందుగులపేట 33కేవీ సబ్​స్టేషన్​లోని ఫీడర్​కు రిపేర్లు చేయనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్​సప్లై బంద్​ చేస్తామని ట్రాన్స్​కో మంచిర్యాల రూరల్​ఏడీఈ రాచకొండ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 

మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, అందుగులపేట, పులిమడుగు, బొక్కలగుట్ట గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.