గరిడేపల్లి, వెలుగు : మండలంలోని గడ్డిపల్లి మోడల్ స్కూల్ లో స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవర్ లీ బేస్డ్ కింద కామర్స్ చెప్పేందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డి.నాగరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఎం.కామ్ తోపాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 25న గడ్డిపల్లి మోడల్ స్కూల్ కు సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.
టీచర్ పోస్టుకు అప్లై చేసుకోండి
- నల్గొండ
- September 22, 2024
లేటెస్ట్
- గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్ట.. ఓడినా సిగ్గు రావట్లే: మంత్రి శ్రీధర్ బాబు
- మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్, చంద్రబాబు అభినందనలు
- శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే
- మెగాస్టార్ చిరంజీవికి చికున్ గున్యా
- ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
- చరిత్ర సృష్టించిన భారత్..చెస్ ఒలింపియాడ్ లో 2స్వర్ణాలు
- తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- తిరుపతి లడ్డూ లొల్లి: ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
- అల్లూరి జిల్లాలో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు మెడికోలు
- ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు..
Most Read News
- ఇది నేను ఎప్పుడూ ఊహించనిది.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంపై చిరు ఆనందం
- గ్రేటర్ సిటీగా కరీంనగర్..?
- వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు
- అయ్యా.. వ్యాపారం చేసుకుంటున్నాం.. కూల్చొద్దంటూ కన్నీళ్లతో మహిళల ఆవేదన
- Jio: జియో నుంచి ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది.. ఇంటర్నెట్ గట్టిగా వాడేవాళ్లకి గుడ్ న్యూసే..
- Video Viral: ఇదెక్కడి పిచ్చిరా ... రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 842 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- OTT లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే
- తెలంగాణకు నెక్ట్స్ సీఎం బీసీ వ్యక్తే: MLC తీన్మార్ మల్లన్న
- అదీ లెక్కా: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్