ఫొటోగ్రాఫర్, వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా బుధవారం కొత్తపేట శివాలయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. లక్ష రుద్రాక్షలతో శివలింగానికి అభిషేకం చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన రుద్రాక్ష తులాభారంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.