SL vs IND: టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్

SL vs IND: టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్

శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలకు టీంను ప్రకటించింది బీసీసీఐ. టీ20లకు  సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా.. శుభ్ మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది. ఇక వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది.  జూలై 27 నుంచి ఆగస్ట్ 7 వరకు  మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 జూలై 27న జరగనుంది. 

టీ20 జట్టు: సూర్యకుమార్‌, గిల్‌, జైశ్వాల్‌ ,రింకూ సింగ్‌, పరాగ్‌, పంత్‌, సంజూ, పాండ్యా, దూబే, అక్షర్‌ పటేల్‌, సుందర్‌, రవిబిష్నోయ్, అర్ష్‌దీప్, ఖలీల్, సిరాజ్. 

వన్డే జట్టు: రోహిత్‌శర్మ, కొహ్లీ, గిల్‌, రాహుల్‌, పంత్, శ్రేయాస్, దూబే, కుల్దీప్,సిరాజ్, సుందర్‌, అర్ష్‌దీప్‌, పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్‌ అహ్మద్‌, హర్షిత్‌ రానా