
- సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి రాజారామ్మోహన్ రాయ్.
- రాజా రామ్మోహన్రాయ్కి రాజా అనే బిరుదు మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ ఇచ్చాడు.
- పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని రాజా రామ్మోహన్ రాయ్ను అంటారు.
- రాజారామ్మోహన్ రాయ్ బ్రహ్మసమాజ్ను 1828లో స్థాపించారు.
- రాజారామ్మోహన్ రాయ్ పోరాటం ఫలితంగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో సతీసహగమనాన్ని నిషేధించారు.
- తత్వబోధిని సభను దేవేంద్రనాథ్ ఠాగూర్
- స్థాపించారు.
- బ్రహ్మ సమాజ సూత్రాలను క్రోడీకరించి దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ ధర్మం అనే గ్రంథాన్ని రచించాడు.
- ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను కేశవ చంద్రసేన్ స్థాపించారు.
- అంటరానితనాన్ని నివారించడం కోసం సాధారణ బ్రహ్మ సమాజ్ ధాస్ ఆశ్రమం స్థాపించారు.
- రాజారామ్మోహన్ రాయ్ బ్రహ్మ సేవది అనే బ్రాహ్మణ పత్రికను ప్రచురించి క్రైస్తవ మతంలోని లోపాలను ఎత్తిచూపాడు.
- రెండో అక్బర్ ప్రతినిధిగా రాజారామ్మోహన్ రాయ్ 1831లో ఇంగ్లండ్ వెళ్లాడు.
- సులభ్ సమాచార్ అనే వార్తా పత్రికను కేశవ చంద్రసేన్ ప్రచురించారు.
- భారతదేశం తన విలువైన పుత్రుణ్ని కోల్పోయింది అని కేశవ చంద్రసేన్ మరణం గురించి మాక్స్ముల్లర్ వ్యాఖ్యానించారు.
- చాంపియన్ ఆఫ్ ఉమెన్స్ రిఫార్మ్ ఇన్ ఇండియా అనే బిరుదు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు ఉండేది.
- భారతదేశ మొదటి జాతీయ కవి హ్నేనీ వివియోన్ డిజిరాయో.
- డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఇన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను విదల్ రాంజీ షిండే స్థాపించారు.
- ప్రార్థన సమాజం ఆధ్వర్యంలో వెలువడిన పత్రిక సుబోధ.
- 1884లో పూనాలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని జి.జి.అగార్కర్ స్థాపించారు.
- శారదా సదన్కు మరో పేరు ముక్తిసదన్.
- సార్వజనిక సభను వాసుదేవ స్థాపించారు.
- మరణం, జననం, గతించిన గతాన్ని తిరిగి పునరుద్ధరించలేవని ఎం.జి.రన్డే అన్నారు.
- బొంబాయిలో హిందూ లేడీస్ సోషల్ క్లబ్ను రమాబాయి రనడే స్థాపించారు.
- స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన సంస్థ ఆర్య సమాజం.
- దయానంద అసలు పేరు మూలశంకర్.
- ఆర్య సమాజం లక్ష్యం వేద సంస్కృతిని పరిరక్షించడం.
- డి.కె.కార్వే భారతరత్న అవార్డ్ పొందిన సంవత్సరం 1958.
- స్వామి విరజానంద సలహా మేరకు మూలశంకర్ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నాడు.
- సమాచార చంద్రిక అనే పత్రికను రాధాకాంతదేవ్ స్థాపించారు.
- రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగోధర్ ఛటోపాధ్యాయ.
- హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని పేర్కొన్న మొదటి వ్యక్తి దయానంద సరస్వతి.
- స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను 1897లో బెలూర్(బెంగాల్)లో స్థాపించారు.
- 1846లో ఆగ్రాలో రాధాసామిసత్సంగ్ స్థాపించింది తులసీరామ్.
- రామకృష్ణ మిషన్ ప్రచురించిన వార్తా పత్రిక హితబోధిని.
- ఖేత్రిరాజు సలహా మేరకు నరేంద్రనాథ్ తన పేరును ఖేత్రిరాజుగా మార్చుకున్నాడు.
- రామకృష్ణ మఠాన్ని 1887లో స్థాపించారు.
- రామకృష్ణ మిషన్ మరో పేరు వేదాంతోద్యమం.
- దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) న్యూయార్క్ నగరంలో స్థాపించారు.
- దివ్యజ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యం మానవ సేవ.
- మద్రాస్ సంఘ సంస్కరణ సభను అనీబిసెంట్ స్థాపించారు.
- ఆల్ ఇండియా హోమ్ హెల్ లీగ్ మొదటి కార్యదర్శి అరుండేల్.
- జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా అనీబిసెంట్ ఎన్నికయ్యారు.
- ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకాన్ని జిడ్డు కృష్ణమూర్తి రచించారు.
- అనీబిసెంట్కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదును కాశీ హిందూ విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది.
- భారతదేశంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబరి గంగూలీ.
- బంకించంద్ర చటర్జీ తన ఆనంద్మఠ్ పుస్తకాన్ని 1893లో రచించారు.
- వందేమాతరాన్ని ఆంగ్లంలోకి అరవింద్ ఘోష్ అనువదించారు.
- గుజరాత్ అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి ఎ.కె.గోపాలన్.
- దర్పణ్ అనే జర్నల్ను నడిపింది బాలశాస్త్రి జంబేకర్.
- కర్సందాస్ ముల్షీ.. సత్యప్రకాష్ పత్రిక ద్వారా అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు.
- జాషువా వ్యతిరేక సంకేతాలు ఇచ్చి మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే.