
భక్తుల కోసం 600 బస్సులు నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వినోద్కుమార్ తెలిపారు. బషీర్బాగ్ నుంచి కాచిగూడకు 20 బస్సులు, బషీర్బాగ్ నుంచి రాంనగర్కు 20, ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్నుంచి దిల్ సుఖ్నగర్(కొత్తపేట)కు 20, ఎల్బీనగర్కు 20, వనస్థలిపురానికి 20, మిథాని వరకు 20, లిబర్టీ టీటీడీ కల్యాణ మండపం నుంచి బోడుప్పల్కు 20, ఇందిపార్క్ నుంచి మేడిపల్లి, సికింద్రాబాద్ స్టేషన్(20పి రూట్), రిసాలాబజార్, మల్కాజిగిరి/ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్ స్టేషన్, మల్కాజిగిరి/ నేరెడ్మెట్, జామై ఉస్మానియాకు 160, లక్డీకాపూల్నుంచి గచ్చిబౌలి/లింగంపల్లి 30, లక్డీకాపూల్/ఖైరతాబాద్ నుంచి పటాన్చెరు, లక్డీకాపూల్/ఖైరతాబాద్నుంచి కొండాపూర్/యూసుఫ్గూడ, లక్డీకాపూల్ నుంచి రాజేంద్రనగర్(92 రూట్)కు 110, ఆల్ ఇండియా రేడియో నుంచి కోఠికి 20, ఖైరతాబాద్/లక్డీకాపూల్నుంచి జీడిమెట్ల/గండిమైసమ్మ , జగద్గిరిగుట్ట, గాజులరామారం, సనత్నగర్, కూకట్పల్లి, బోరబండ, బాచుపల్లి/బౌరంపేట, లింగంపల్లి, కేపీహెచ్ బీ కాలనీ, పటాన్చెరు, సికింద్రాబాద్స్టేషన్(రూట్నెం. 49)లలో 160 బస్సులను నడపనున్నారు.