పిట్లం, వెలుగు: వైశాఖ మాస హనుమాన్ జయంతి సందర్భంగా పిట్లం పోతిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయం నుంచి సారంగపూర్ మహారుద్ర వీర హనుమాన్ ఆలయానికి పాదయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం పాదయాత్రను ఆలయ నిర్వాహకులు తేజ గురుస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైశాఖ మాస హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మహశివునికి రుద్రాభిషేకం, అన్నపూజ ఉంటుందని తెలిపారు. సాయంత్రం ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపారు.
సారంగపూర్ ఆలయానికి పాదయాత్ర ప్రారంభం
- నిజామాబాద్
- May 27, 2024
లేటెస్ట్
- సమస్యలుంటే రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
- ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తం: బాలకిష్టారెడ్డి
- 200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్
- బీఆర్ఎస్ నేతలకు మంత్రి దామోదర సవాల్
- మాస్టర్ మైండ్స్ విద్యార్థినిని సన్మానించిన ఏపీ సీఎం
- బీసీలకు అన్యాయం జరిగితే సహించం: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
- అక్టోబర్ 23న గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్
- విశ్వంతో హ్యాపీ.. ఆడియన్స్ ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తున్నారు
- కర్నాటక సీఎం అయ్యే చాన్స్ నాకుంది: మాజీ మంత్రి బి.నాగేంద్ర
- Magic Movie: మ్యాజిక్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
Most Read News
- ఓరి దేవుడా.. మళ్లీ వర్షాలా.. : ఈ నెలలోనే.. అక్టోబర్ లో మరో రెండు అల్పపీడనాలు
- ఏపీ సచివాలయానికి ఐఏఎస్ ఆమ్రపాలి.. సీఎస్కు జాయినింగ్ రిపోర్ట్
- ప్రయాణికులకు బిగ్ షాక్.. రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి.. కొత్త నిబంధనలు ఇవే..!
- జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..
- సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళా అఘోరీ ప్రత్యక్షం
- బాధితుడికి రూ.6లక్షల పరిహారం చెల్లించండి.. ఎల్వీ ప్రసాద్ఆస్పత్రికి కన్స్యూమర్ ఫోరం ఆదేశం
- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్రావు
- IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్లు మిస్
- ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
- హైడ్రా తరహాలో.. హైదరాబాద్లో ఫుట్పాత్లపై షాపులు నేలమట్టం