జూబ్లీహిల్స్​లో గంజాయి పట్టివేత : సీఐ చంద్రశేఖర్ గౌడ్

జూబ్లీహిల్స్​లో గంజాయి పట్టివేత : సీఐ చంద్రశేఖర్ గౌడ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబరు 36లోని డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో గంజాయి పట్టుబడింది. ఖమ్మం జిల్లాకు చెందిన దాండి దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తుమ్మల బాను తేజారెడ్డి కలిసి వరంగల్​కు చెందిన దుర్గ్యాల రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాత వర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యతో అమ్మకాలు సాగిస్తున్నారు.

పక్కా సమాచారంతో ఈ ముగ్గురిని శుక్రవారం అర్ధరాత్రి ఎస్టీఎఫ్ టీమ్ అరెస్టు చేసింది. నిందితుల నుంచి  3.2 కిలోల గంజాయి, 34 గ్రాముల ఓజీ కుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తో పాటు రెండు బైక్​లు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీపక్ కుమార్, తేజారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.