ఐక్యూఐ మానిటరింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన స్టోన్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ గ్రూప్

ఐక్యూఐ మానిటరింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన స్టోన్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ గ్రూప్

హైదరాబాద్, వెలుగు:   రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీ స్టోన్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ గ్రూప్ తమ వుడ్స్ శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటరింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. దీనివల్ల గాలి నాణ్యత ఎలా ఉందో తెలుస్తుంది. పర్యావరణ స్థిరత్వం గురించి అవగాహన పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని స్టోన్​క్రాఫ్ట్​ తెలిపింది. 

ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మాటేజా వోడెబ్ ఘోష్, స్లోవేనియా రిపబ్లిక్ ఆర్థిక సలహాదారు టీ పిరిహ్, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్  సుభద్రా దేవి (ఐఎఫ్ఎస్) పాల్గొన్నారు.