తడిసిన పుస్తకాలు.. చదువులు సాగేదెలా!

 తడిసిన పుస్తకాలు.. చదువులు సాగేదెలా!

 వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : మున్నేరు వరదల్లో ఖమ్మం నయాబజార్​లోని ప్రభుత్వ హాస్టల్​లో స్టూడెంట్స్​ పుస్తకాలు తడిసిపోయాయి. తడిసిన పుస్తకాలతో చదివేది ఎలా అని స్టూడెంట్స్​ ఆందోళన  చెందుతూ బుధవారం పుస్తకాలు ఆరబెట్టడంలో నిమగ్నమై ఉండగా ‘వెలుగు’  క్లిక్ మనిపించింది.