మహబూబాబాద్ : టీచర్ల బదిలీల్లో అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రవ్యాప్తంగా భాషా పండితుల ఆందోళన కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి వారు విద్యాబోధన నిలిపివేయడంతో 9, 10 తరగతుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాషా పండితుల జాబ్ చార్ట్ ప్రకారం 6, 7, 8 తరగతులకు మాత్రమే బోధిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కంఠాయపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డుల ద్వారా తమ విన్నపాన్ని తెలిపారు. కోర్టు కేసు సాకుగా చూపి ప్రభుత్వం భాషా పండితులకు ప్రమోషన్లలో అవకాశం ఇవ్వకపోవడంతో వారు 15 రోజులుగా తమకు చదువు చెప్పడం లేదన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు. వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో టీచర్ల సహాయ నిరాకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేసును త్వరగా పరిష్కరించి విద్యా బోధన సక్రమంగా జరిగేలా చూడాలని హైకోర్టు సీజేకు పోస్టు కార్డులు పంపారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్కు పోస్ట్ కార్డులు పంపిన స్టూడెంట్స్
- వరంగల్
- February 15, 2023
లేటెస్ట్
- Hardik Pandya: అభిమానులు నా ప్రాణం.. వారి కోసమే ఆడతా..: సెంటిమెంట్తో పడేసిన పాండ్యా
- అంకితభావంతో పనిచేయండి.. అండగా ఉంటాం: మంత్రి జూపల్లి
- ఆయన వెనుకుంది ఏ పార్టీయో అందరికీ తెలుసు.. వాళ్లు ఆడిస్తున్నట్టు ఆడుతుండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
- అడిగిందేమిటి.. ఇచ్చిందేంది?: కేంద్ర బడ్జెట్ పై సీఎం అసంతృప్తి
- దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్: కేంద్రమంత్రి బండి సంజయ్
- తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్లో దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు
- TFJA Health Camp: స్టార్ హాస్పిటల్స్తో కలిసి.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ క్యాంప్
- ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఒకేసారి 54 మంది IAS, 24 మంది ఐపీఎస్లు ట్రాన్స్ఫర్
- V6 DIGITAL 01.02.2025 EVENING EDITION
- మాఘ మాసం.. పండుగల మాసం... ఫిబ్రవరిలో ఏఏ పండుగలున్నాయంటే..
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్లు చేసి తాగొద్దు..
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు