ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ చర్యలు చేపట్టింది. ఆనం రామనారయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేశామని, దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల తెలిపారు. దర్యాప్తులో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా పార్టీ గుర్తించిందని సజ్జల అన్నారు . ఒక్కో ఎమ్మెల్యేను చంద్రబాబు 15 నుంచి 20 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఉండవచ్చునని సజ్జల అన్నారు.
YCP : నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు
- ఆంధ్రప్రదేశ్
- March 24, 2023
మరిన్ని వార్తలు
-
జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా.. చిరంజీవి సంచలన ప్రకటన
-
ఆంధ్రా నుంచి కోళ్లను రానివ్వొద్దు.. ప్రభుత్వ ఆదేశాలతో.. సూర్యాపేట జిల్లాలో తాజా పరిస్థితి ఇది..
-
ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపేస్తున్నారు..!
-
లోక్ సభలో ఏపీ లిక్కర్ స్కామ్ రచ్చ.. ఆయన పేరు ఎత్తొద్దని మిథున్ రెడ్డికి స్పీకర్ వార్నింగ్
లేటెస్ట్
- ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన డైరెక్టర్.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా..?
- జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా.. చిరంజీవి సంచలన ప్రకటన
- 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- ముగిసిన నామినేషన్ల ప్రకియ.. 32 పట్ట భద్రుల, 1 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ
- నాని ‘దసరా’ సినిమా విలన్ షైన్ టామ్ చాకోకు పదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్
- వికారాబాద్ జిల్లా దారూర్ ఎస్సై రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ..
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుమాయిష్ డేట్ ఎక్స్టెండ్
- హైదరాబాద్ అంటే ఐటీ హబ్ మాత్రమే కాదు.. టెక్నాలజీ రివల్యూషన్కి అడ్డా: మంత్రి శ్రీధర్ బాబు
- హుజూర్ నగర్లో దారుణం.. రోడ్డు పక్కన నిల్చున్న యువతిపై పెట్రోల్ పోసేశాడు..!
- యాదగిరిగుట్టకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. 19 నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు
Most Read News
- హైడ్రా తగ్గేదేలా : హైదరాబాద్ నిజాంపేటలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులు కూల్చివేత
- తెలంగాణలో రూ.150 ఉన్న లైట్ బీరు.. రేట్లు పెంచాక ఎంతకు అమ్ముతున్నారంటే..
- తెలంగాణలో భారీగా పెరిగిన బీర్ల ధరలు
- అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అక్క కుప్పకూలిపోయారు..కారణం ఒక్కటే
- Rashmi Gautam: హాస్పిటల్ బెడ్పై యాంకర్ రష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్.. అసలేమైందంటే?
- కోతులను తరిమినందుకు.. సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించారు
- Ranji Trophy: 15 ఏళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్కు దేశవాళీ పరుగుల వీరుడు రిటైర్మెంట్
- కంది రైతుకు కష్టకాలం .. ధర లేక ఇండ్లలో పంట నిల్వలు
- Champions Trophy final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే టీమిండియాను ఓడిస్తాం: స్టార్ ఓపెనర్
- ఒక్క రోజే బంగారం ధర రూ.2,430 పైకి