amaravati today
ఏపీలో ఇవాళ ఒక్కరోజే 114 మంది మృతి
అత్యధికంగా ప.గో జిల్లాలో 17మంది, చిత్తూరులో 15 మంది మృతి కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఇవాళ 22 వేల 610 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో
Read Moreబ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ సర్కార్
అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్ర
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మంది మృతి
కొనసాగుతున్న కరోనా మరణమృదంగం ఇవాళ 23 వేల 160 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 106 మంది మరణి
Read Moreఏపీలో ఒకేసారి 4 చోట్ల సిటీ,ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన జగన్
నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయాలు క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్ శ్రీకాకుళం,
Read Moreఏపీ లాక్ డౌన్ టైమింగ్స్ మారలేదు
అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ వేళల్లో (టైమింగ్స్) ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్
Read Moreఎల్లుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష టీడీపీ ప్రకటన సమావేశాలు పెట్టకపోతే ప్రభుత్వం కూలిపోతుందనే ఆందోళనతోనే పెడుతున్నారు: టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మంది మృతి
కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఇవాళ 21 వేల 320 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. లాక్ డౌన్ పెట్టి కఠినంగా
Read Moreకరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం
ఏపీ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం అమరావతి: కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం ప్రకటించింది ఏపీ సర్కార్. కరోనాతో పేదలు చనిపోతే వారి పిల్లలు
Read Moreఇద్దరు పిల్లలను చంపి గొంతు కోసుకున్న తల్లి
ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో ఘటన భర్తతో కొట్లాడి దారుణానికి ఒడిగట్టిన తల్లి ఆదిలక్ష్మి బాధతో ఆర్తనాదాలు చేయడంతో గుర్తించిన ఇరుగు పొర
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు
గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృందంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్క రోజే 109 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్త
Read Moreరఘురామకృష్ణ రాజు ఖైదీ నెంబర్ 3468
గుంటూరు జిల్లా జైలు పాత బ్యారక్ లో ఒక సెల్ కేటాయింపు అమరావతి: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గుంటూరు జిల్లా జైలు అధికారులు ఖైడీ నెంబర్ 3468 కేటాయించా
Read Moreఏపీలో 24 వేలు దాటిన కొత్త కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఇవాళ ఆదివారం సెలవు రోజు కాబట్టి కాస్త కేసులు తగ్గుతాయోమోనన్న ఆశలను అడియాసలు చేస్తూ..
Read Moreరఘురామకృష్ణ రాజు గుంటూరు జైలుకు తరలింపు
అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక ఆయనను నేరుగా జి
Read More