amaravati today
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు
థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అధికారులకు సీఎం జగన్ ఆదేశం విజయవాడ: ఏపీలో మరో రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
Read Moreబెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవ
Read Moreతిరుమలలో దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన
తిరుపతి: వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగారు. మంత్రులు, వీఐపీల సిఫారసు లేఖలు తెచ్చినా దర్శనం కల్పించకపోవడంతో శనివారం రాత్రి తిరుమల
Read More11 ఏళ్లుగా డుమ్మా.. ఎల్పీసీ లేకుండా డిప్యుటేషన్
జీతం చెల్లింపుపై కూడా స్పష్టత లేకుండానే డిప్యుటేషన్ పై బదిలీ ఏపీ విద్యాశాఖలో అవకతవకలపై మరోసారి దుమారం ఎస్ఆర్/ ఎల్ పీసీ లేకుండానే హైదరాబాద్ రాజే
Read Moreమాస్కు లేని వారిని అనుమతిస్తే 20వేలు ఫైన్
అమరావతి: ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లోనే కాదు.. దుకాణాలు.. వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి నిర్వాహకులు వద్ద మాస్కులు లేని వారిని తమవద్ద అనుమతిస్తే గరిష్టంగ
Read Moreకృష్ణా జలాలపై మరోసారి సుప్రీంలో ఏపీ పిటిషన్
అమరావతి: కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్
Read Moreఏపీలో మాస్కులేదని ఫోటో పంపినా ఫైన్
నిబంధనలు పాటించకపోతే దుకాణాలకు జరిమానాతోపాటు 2 లేదా 3 రోజులపాటు మూసివేత కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని స
Read Moreఏపీలో 13వేలు దాటిన కరోనా మరణాలు
అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 13 వేలు దాటింది. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అదే స్థాయిలో మరణాలు తగ్గడం లేదు. మొదటి వేవ్ కంటే రెం
Read Moreఏపీలో తెలుగు అకాడమి పేరు మార్పు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అకాడమి పేరు మారింది. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం
Read Moreఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో జల వివాదం నేపధ్యంలో రాయలసీమ ప్రా
Read More800 అడుగుల కిందికే నీళ్లు తీసుకుంటాం.. తప్పేంటి?
కృష్ణా జలాల వివాదంపై ఏపీ సీఎం జగన్ నీళ్లు వాళ్లకూ ఉండాలి.. మనకూ కావాలి హక్కు నీటిని వాడుకుంటే తప్పేముంది: సీఎం జగన్ ఎవరితోనూ వివాదాలు కోరుకోవ
Read Moreఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. కడప స
Read Moreజనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన
Read More