
Andhra Pradesh
రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం.. బ్రేకులు ఫెయిల్ కావడంతో
చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్దకు రాగానే బి-5 బోగీ వద్ద పొగలు వచ్చ
Read Moreయాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారస
Read Moreశిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు
తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె
Read Moreఅనంతపురం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు అరుదైన ఖనిజాలను (మూలకాలను) కనుగొన్నారు. అది కూడా ఆంధ్ర ప్
Read Moreఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్, ఐఏఎస్ల బదిలీలు.. ఉత్వర్వులు జారీ
ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ భారీ స్థాయిలో బదిలీల
Read Moreబీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్ల
Read Moreనందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
అనంతపురంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఏపీలో ఉంది చెత్త
Read Moreతిరుమలలో పెరిగిన భక్తల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శానానికి 30 కంపార్టుమెంట్లలో భ
Read Moreకంటతడి పెట్టిన మంత్రి విడదల రజనీ
ఏపీ మంత్రి విడదల రజనీ కంటతడి పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండల
Read Moreవిరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలు అంటూ టీడీపీ ప్రచారం : వల్లభనేని వంశీ
తాను, కొడాలి నాని పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అవన్ని ప్రతిపక్షాల ఆరోపణలేనని
Read Moreముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఏప్రి
Read Moreపార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం
సీఎం జగన్ కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి  
Read MoreTirumala : శ్రీనివాసుడి సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు
Read More