Andhra Pradesh

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో  రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చెయ్యబోయి పక్కనే ఉన్న రోలింగ్ ను కారు ఢీకొట్టి

Read More

టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా ? : పేర్ని నాని

టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. 175 నియోజకవర్గాల్లో జనసేనకు,  రాహుల్‌ గాంధీకి ఎన్ని ఇస్

Read More

వివేకా హత్యకేసు.. దేశ చరిత్రలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ : చంద్రబాబు

వైసీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని.. 175 స్థ

Read More

తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.  వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి  దర్శనాన

Read More

టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం... ఆర్టీసీలో స్టూడెంట్స్ కు ఫ్రీ

ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ క్లాసు స్టూడెంట్స్ కు

Read More

సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు

ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇ

Read More

దసరా ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాడుగా నానీ

శ్రీరామ నవమికి వచ్చిన హీరో నాని దసరా మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఊహించిన దాని కంటే ఎక్కువగా వచ్చినట్లే సినీ ఇండస్ట్రీ టాక్. నవమి వేడుకలు

Read More

ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి హల్ చల్.. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారన

Read More

పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి

తిరుపతి జిల్లా ఏర్పేడు మండంలం చిందేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. జనసేన నేత వినూత కోటా దీక్ష భగ్నం చేసేం

Read More

సీబీఐ టీం మొత్తాన్ని మార్చేశారు.. వివేక హత్య కేసులో సంచలన నిర్ణయం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం జరిగింది. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్

Read More

ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం : సీఎం జగన్

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. విశాఖ జీ20 సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రముఖలతో జగన్ సమా

Read More

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేల టోకెన్లు, శ్

Read More

దొంగ ఓట్లతో గెలిచినట్లు ఒప్పుకున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు ఈసీ ఏం చేస్తుంది..

దొంగ ఓట్లతో గెలిచానంటూఎమ్మెల్యేనే స్వయంగా చెబితే ఏమౌతోంది.. అతనిపై ఈసీ చర్యలు తీసుకోవచ్చా.. ఎందుకు అనర్హత వేటు వేయకూడదు.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ట్రె

Read More