
Andhra Pradesh
విశాఖ రాజధాని..నేను అక్కడికే షిఫ్ట్ : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు
Read Moreవసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్లో ఐటీ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల ఐటీదాడులు కొనసాగుతున్నాయి. వసుధ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ తనిఖీలు చేపట్టింది. ఎస్ఆర్నగర్ లోని ప్రధాన
Read MoreKajal Agarwal : తిరుమల శ్రీవారి సేవలో కాజల్
సీని నటి కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.
Read Moreమన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ
Read Moreగుజరాత్ ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్లో లీక్
గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్లో లీక్ అవడం కలకలం రేపుతోంది. పరీక్షకు సరిగ్గా రెండు గంటల ముందు పంచాయతీ రాజ్ క్
Read Moreకేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం
విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష
Read Moreశ్రీశైలం డ్యాం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
శ్రీశైలం డ్యాం వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్నగర్ వెళ్తున్న బస్సు డ్యాం సమీపంలోని
Read Moreముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ
వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్న
Read More3 గంటలుగా కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మూడు గంటలుగా అధికారులు
Read Moreవిడగొట్టాలని చూస్తే మళ్లీ నాలాంటి తీవ్రవాదిని చూడరు : పవన్ కల్యాణ్
ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. వేర్ప
Read MorePadma awards 2023: కీరవాణికి పద్మశ్రీ.. చినజీయర్ స్వామికి పద్మభూషణ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కృషి చేసినందుకు గానూ ఏపీ నుం
Read Moreసీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు ఫైళ్లు
వైఎస్ వివేకానంద హత్య కేసులో విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన ఫైళ్లను హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ
Read Moreతెలంగాణలో 7 నుంచి 14 ఎంపీ స్ధానాల్లో పోటీ : పవన్ కళ్యాణ్
ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేర్వేరు అని.. రెండిటినీ పోల్చ
Read More