
Andhra Pradesh
Andhra pradesh : కోర్టు ధిక్కరణ.. ఐఏఎస్, ఐఆర్ఎస్కు జైలు శిక్ష
ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీ
Read Moreనిన్న భర్త.. నేడు భార్య.. షార్లో వరుస మరణాల కలకలం
శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల్లోనే కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్య చేసుకోగ
Read MoreComedian Ali : పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం
సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. సీఎం ఆదేశిస్తే
Read Moreహైదరాబాద్లో కోడి పందేలకు పెరుగుతున్న క్రేజ్
హైదరాబాద్, వెలుగు: కోడి పందేలు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఏటా క్రేజ్ పెరుగుతోంది. కోళ్ల పందేనికి గుట్టు చ
Read Moreపవన్ ను తిట్టే శాఖను పెట్టుకొండి:హైపర్ ఆది
ఏపీ మంత్రులపై హైపర్ ఆది సెటైర్లు వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో మాట్లాడిన ఆది... మంత్రులకు శాఖలు ఎ
Read Moreవైఎస్ను ఎదుర్కొన్నా.. జగన్ ఓ లెక్క కాదు..
వైఎస్ ను ఎదుర్కొన్న తనకు జగన్ ఓ లెక్క కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచలూడిపోయేలా తరిమికొట్టాలని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. శ్రీకాకుళ
Read MoreRRR అవార్డ్ పై సీఎం జగన్ ట్వీట్...అడ్నాన్ సమీ ఫైర్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై &nbs
Read Moreరాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55ఏళ్లుగా రాజ
Read Moreలంబసింగిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత
ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే లంబసింగిలో ఉష్ణోగ్రలు భారీగా పడిపోయాయి. చలి విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. చింత
Read Moreమైలవరంలో కోడి పందాలపై పోలీసుల దాడులు
ఆంధ్రప్రదేశ్ : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హాజీపేటలో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలకు ఉపయోగిస్తున్న 370 కత్తులను మాగిశెట్టి రామకృ
Read Moreచిరంజీవి..వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు:విజయ సాయి రెడ్డి
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు
Read Moreవిశాఖ గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత
విశాఖ : ఆంధ్రప్రదేశ్ లో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు పాటించకుండా నిర్మాణం జరిగిందని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఇవ
Read Moreతెలంగాణ తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఈసీ
తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,99,92,941 ఓటర్లున్నారు.
Read More