Andhra Pradesh

శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం  పలు అభివృద్ధి కార్య

Read More

తిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత

తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ఆవరణలో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వర్సిటీలో సంచరించిన చిరుత ఇప్పటికీ ఇదే ప్రా

Read More

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని  రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్  శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెన

Read More

అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌

అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పె

Read More

ఏపీ నేతలకు ఇక్కడేం పని: గంగుల

బాబు, పవన్​, షర్మిల, పాల్ బీజేపీ వదిలిన బాణాలు కరీంనగర్ టౌన్, వెలుగు: పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో డిఫరెంట్ వేషాలతో ప్రవేశిస్తున్న ఏపీ లీడర్లు

Read More

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పవన్ కామెంట్స్ తో  జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు పార్టీల నేతలు సవాల్ కు ప్రతి స

Read More

శ్రీవారి సేవలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్

తిరుపతి: కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన వేద చిత్ర యూనిట్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామ

Read More

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు

విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక

Read More

ఆస్తులు, అప్పుల విభజనపై విచారణ జనవరి రెండోవారానికి వాయిదా

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ స

Read More

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ తీర్మానం చేసింది. జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్

Read More

ఇద్దరు సీఎంలు కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటున్నరు: బండి సంజయ్

రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నడు ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐకి కేసీఆర్ పార్టీ ఫండ్ లిక్కర్ స్కామ్​లో బిడ్డ ప్రమేయం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలె: బండి

Read More

పొత్తుల ఆలోచనైతే మాకు లేదు.. ఏపీ ప్రయోజనాలే ముఖ్యం: సజ్జల

కేసీఆర్ మద్దతు అడిగితే జగన్ నిర్ణయం తీసుకుంటరు  హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే తమ నాయకు

Read More

విశాఖ నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా : జేడీ లక్ష్మీనారాయణ

2024 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రజలు

Read More