Andhra Pradesh

వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ నాగ

Read More

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Read More

గల్లీ గల్లీకి బెల్టుషాపులు, అర్ధరాత్రి దాకా అమ్మకాలు

మద్యం కట్టడికి ఏపీ ప్రభుత్వం ​చర్యలు.. బెల్టుషాపులు, పర్మిట్​ రూమ్స్​ బంద్​ తెలంగాణలో మాత్రం సర్కారుకు లిక్కరే  ప్రధాన ఆదాయ వనరు ఎనిమ

Read More

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ 

పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు  యత్నించిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దందాప

Read More

జీఎస్టీ పరిహార నిధులు.. 542 కోట్లు విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి బ్యాలెన్స్ ఉన్న రూ.542 కోట్ల జీఎస్టీ పరిహార నిధుల్ని కేంద్రం విడుదల చేసింది.

Read More

ఏపీని భయపెడుతున్న తీవ్ర వాయుగుండం 

వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాయుగుండం భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో

Read More

సీఎం జగన్ పర్యటన కోసం చెట్లు నరికేయడంపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి : నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన పేరుతో చెట్లు నరికివేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జగన్ రెడ్డి కాదు... ఆయన రివర్స్ రెడ్డి అని

Read More

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి 

రికార్డ్ స్థాయిలో పడిపోతున్న టెంపరేచర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుత

Read More

ఇయ్యాల, రేపు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమవారం, మంగళవారం ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షా

Read More

శబరిమలకు వెళ్తుండగా యాత్రికుల బస్సు బోల్తా, 44మందికి గాయాలు

యాత్రికులతో కూడిన ఓ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుండి శబరిమల కొండకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 44మంది యాత్రికులకు గాయాలయ్యారు. శ

Read More

అహ్మదాబాద్- చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో ట్రైన్ లోప్రమాదం జరిగింది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైన్

Read More

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్

Read More

బావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు

చిత్తూరు జిల్లా: బావిలో పడిపోయిన ఏనుగును పోలీసులు, అటవీ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో రక్షించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా  పలమనేరు రేంజ్ పరిధ

Read More