Andhra Pradesh

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శి

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ

విజయవాడ:  ప్రముఖ హాస్యనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల

Read More

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటి

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

మూడు రాజధానులు మంచిది కాదు: రాహుల్

అమరావతికి భూములు ఇచ్చినోళ్లకు అండగా ఉంటం  అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తం అధికారంలోకొస్తే విభజన హామీలన్నీ అమలు చేస

Read More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73

Read More

ముసద్దిలాల్ జువెల్లర్స్​లో 100 కోట్ల బంగారం సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్​లోని ముసద్దిలాల్ జెమ్స్‌‌ అండ్‌‌ జువెల్లర్స్‌‌, ఎంబీఎస్‌‌ గ్రూప్

Read More

రాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు

ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది

Read More

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది : పవన్ కళ్యాణ్

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడ

Read More

ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఏపీలోకి ప్రవేశించింది. ఇవాల్టి నుంచి రాహుల్ ఏపీలో జోడో యాత్ర చేయనున్నారు . కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ

Read More

కృష్ణా బోర్డు మీటింగ్ కు హాజరుకాని తెలంగాణ, ఏపీ సభ్యులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : తెలంగాణ, ఏపీ సభ్యులెవరూ రాకపోవడంతో

Read More

ట్యాంక్ బండ్ పై జనసేన నేతల ఆందోళన

ఏపీలో అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని... హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ జనసేన నేతలు ఆందోళనకు దిగారు

Read More

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్

Read More