Andhra Pradesh

ఏపీలో  1,166 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,166 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయి.అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2

Read More

శ్రీశైలంలో పవర్ జనరేషన్‌‌ ఆపండి

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో పవర్‌‌ జనరేషన్‌‌ ఆపేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కృష్ణా బోర్డు కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఎ

Read More

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మే 2 నుంచి మే 13 వరకు పదవతరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,

Read More

ఏపీలో కొత్తగా 1,891 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో  26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్ల

Read More

న్యాయం జరగనందుకే ఉద్యోగుల్లో  తీవ్ర అసంతృప్తి

 ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛనుదారులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్

Read More

సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు.

Read More

ఘనంగా సింగర్ రేవంత్ వివాహం

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడిల్ సీజన్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 6న అన్విత మెడలో మూడుముళ్లు వేశాడు. కరోనా కారణంగా వధూవరుల కుటుంబసభ్యులు, సన

Read More

ఇంద్రకీలాద్రిపై సరస్వతిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ: వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు వేద పండితుల ఆధ్వర్యంలో సరస్

Read More

ఏపీలో 4వేలకుపైగా కొత్త కేసులు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 4వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 30,886శాంపిల్స్ పరీక్షించగా..4,198 మందిక

Read More

ఏపీలో పీఆర్సీ వల్ల ఎవరికీ జీతాలు తగ్గలేదు

చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ అమరావతి: కొత్త పిఆర్సీ అమలు వల్ల రాష్ట్రంలో ఎవరి జీతా‌లు తగ్గ లేదని.. కావాలంటే పాత పిఆర్సీతో కోత్త పిఆర్సీ పోల్

Read More

ఏపీలో ఇవాళ కొత్త కేసులు 4,605 మరణాలు 10

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 30 వేల 578 మందికి పరీక్షలు చేయగా 4,605 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా

Read More

పుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?

ఒక్క పాత్రపై అభ్యంతరం ఉంటే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారు..? అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చింతామణి నాటక ప్రదర్శనను ప్రభుత్వం నిష

Read More

ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అమరావతి ఏపీ రాజధాని అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప

Read More