Andhra Pradesh

ఏపీలో కరోనా విజృంభణ.. ఒకే రోజులో 210 కేసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య శనివారం భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 210 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 161 మంది రాష్ట

Read More

ఆంధ్రప్రదేశ్ లో మరో 115 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 12,613 మంది శాంపిళ్లను పరీక్షించగా 115 పాజిటివ్‌

Read More

ఉల్లంఘిస్తే ఇక కేసులే.. హైకోర్టు వార్నింగ్

లాక్ డౌన్ ఎవరు ఉల్లంఘించిన కేసులు నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది.  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ  8 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రిపై  హైకోర్టులో

Read More

ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోన

Read More

ఏపీలో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్​లకు రూ.5 వేల సాయం

నేడు వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం జగన్ 77 వేల మందికి రూ.38 కోట్లు పంపిణీ లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమ

Read More

ఆర్టీసీ బ‌స్సు దొంగిలించిన దుండ‌గుడు.. బెంగ‌ళూరు వెళ్తుండ‌గా అరెస్ట్

క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ యువ‌కుడు ఆర్టీసీ బ‌స్సును దొంగిలించేందుకు ప్ర‌య‌త్నించి దొరికిపోయాడు. శుక్ర‌వారం ఉద‌యం అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఆర్టీసీ డిపోక

Read More

సాగర్‌ నీళ్లపై ఏపీ కన్ను

కనీస నీటిమట్టం 505 అడుగులకు తగ్గించాలంటూ ప్రపోజల్ హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం నీటికి గండి కొడుతున్న ఏపీ సర్కారు ఇప్పుడు నాగార్జునసాగర్‌ నీటిపైనా కన్న

Read More

ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు – పాస్ లు చెల్లవ్

అమరావతి: 2 నెలల తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభమైనట్లు తెలిపారు అధికారులు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్ర

Read More

ఏపీలో రేపటి నుంచి 1500 బస్సులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో రేపటి(గురువారం) నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులకు ప్రభుత్వం గ్రీ

Read More

ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్

రాష్ట్రంలో ఆగస్ట్ 3నుంచి స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఆలోపు నాడు – నేడు అభివృద్ధి పథకం కింద జులై నెలాఖరులోగా మొదటి విడతలో 15,715 స్

Read More

ఏపీలో మే31 వరకు ఆలయాల్లోకి భక్తులకు అనుమతి లేదు

కేంద్రం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్

Read More