
Andhra Pradesh
భక్తి పేరుతో అర్చకుడి మోసం: మూడు కోట్ల భూమి మాయం
ఆంధ్ర ప్రదేశ్: భక్తి పేరుతో మూడు కోట్ల విలువైన భూమిని కాజేశాడు ఓ అర్చకుడు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం లో నిదానంపాటి శ్రీల
Read Moreఎమ్మెల్యే ఆఫీస్ లో దొంగతనం.. రూ.10లక్షలు మాయం
ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీస్ లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో పది లక్షల రూపాయలు చోరీకి గురైనట్ల
Read Moreటీడీపీ లీడర్ రాజేంద్రప్రసాద్కు ఎమ్మెల్యే వంశీ క్షమాపణ
విజయవాడ: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడవలసివచ్చిందని అ
Read Moreడాక్టర్నంటూ 20మంది యువతులకు ట్రాప్
విశాఖపట్నం: డాక్టర్నంటు యువతులకు లోబరుచుకుని వేధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం లోని కంచెరపాలేంలో జరిగింది.
Read Moreచనిపోయిన దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై ఆవు దాడి – వీడియో
తల్లి మనసు ఆక్రోషించింది. కోపం కట్టలు తెంచుకుంది.. తన దూడను కోల్పోయిన ఘటన ఓ ఆవును ప్రశాంతంగా ఉండనీయలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా మచిలీపట్
Read Moreఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా గురువారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీలం సహాని. సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో సీఎస్ గా బ
Read Moreభాషను మంటకలిపితే మట్టి కొట్టుకుపోతారు: పవన్
బాషను చంపుకోవటం అంటే ఉనికిని చంపుకోవడమేనని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. బుధవారం ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలోని విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో విక
Read More‘కనెక్ట్ టు ఆంధ్ర’ కు మంగళగిరి ఎమ్మెల్యే ఐదేళ్ల జీతం
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కనెక్ట్ టు ఆంధ్రా’ ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఇందుకు గాను త
Read Moreతెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ICICI బ్రాంచ్లు
మొత్తంగా తెలంగాణలో 223, ఏపీలో 179 బ్రాంచ్లు కర్నాటకలో కూడా 44 కొత్త బ్రాంచ్లు ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్
Read Moreఅక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి సీజ్
విజయవాడ: ఉల్లిపాయలకు కృత్రిమ కొరత సృష్టించి అమాంతం ధర పెంచాలని చూస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు
Read Moreనెల్లూరులో విద్యార్థుల డ్రగ్ ముఠా అరెస్ట్..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్టం నెల్లూరు జిల్లాలో ఐదుగురు విద్యార్థుల డ్రగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కావలిలోని ఉదయగిరి రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండ
Read Moreఆంధ్రోళ్ల కష్టమంతా చెన్నై, హైదరాబాద్ లోనే: జగన్
ఏపీ అవతరణ వేడుకల్లో సీఎం జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని కలలో కూడా ఊహించలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 1953 నుంచి విడిపోతూ చివరి
Read Moreఏపీ అవతరణ దినోత్సవం : సీమ విద్యార్థి జేఏసీ బ్లాక్ డే
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ.. రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో బ్లాక్ డే పాటించారు. శుక్రవారం నగర నడిబొడ్డున
Read More