
Andhra Pradesh
ఆరేళ్ల తర్వాత నేడు ఏపీ ఫార్మేషన్ డే
విజయవాడలో వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్, సీఎం అమరావతి, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీ సర్కారు తొలిసారి రాష్ర్ట అవతరణ వేడుకలను శుక్రవారం
Read Moreఏపీలో ఆర్టీసీని విలీనం చేసి చూపిస్తం: ఆ రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని నాని
కేసీఆర్ మాటలతో కసి పెరిగింది ఆ రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని నాని ఆర్నెళ్లలో విలీన ప్రక్రియ ముగిస్తామని వెల్లడి ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిత
Read More150 టీఎంసీల కెపాసిటీతో ఏపీలో భారీ రిజర్వాయర్
గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మాణం డీపీఆర్ తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశం సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు
Read Moreఇసుక దోపిడిలో టీడీపీకి, వైసీపీకి పెద్ద తేడా లేదు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మాణ రంగం సంక్షోభంలో పడిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయం కొండ నాలుకకు మందు
Read Moreబండ్ల గణేష్ ను కడపకు తరలించిన పోలీసులు
చెక్ బౌన్స్ అయిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ ను గురువారం కడప కు తరలించారు పోలీసులు. నిర్మాత పీవీపీ ఇంటిపై దాడి కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్
Read Moreప్రజలపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు
ఏపీ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ చేనేత అస్త్రం పేరుతో ప్రతీ స
Read Moreఏపీలో ప్రమాదం: లోయలో పడ్డ టెంపో
ఏడుగురు కర్నాటక వాసులు మృతి అమరావతి, వెలుగు: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి,- భద్రాచలం హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరి
Read Moreపొలిటికల్ హత్యలు కావు… ఆ మర్డర్లన్నీ ఎన్నికలముందే జరిగాయి
ఆంధ్ర ప్రదేశ్: పల్నాడులో పొలిటికల్ హత్యలు జరుగలేదని చెప్పారు అమరావతి అడిషనల్ డీజీపీ రవిశంకర్. జరిగిన హత్యలన్నీ కూడా ఎలక్షన్ కంటే ముందు జరిగినవేనని అన్
Read Moreపెండ్లిపీటలు ఎక్కనున్న అరకు ఎంపీ మాధవి…
ఆంధ్రప్రదేశ్ అరకు నియోజకవర్గానికి చెందిన ఎంపీ గొడ్డెట్టి మాధవి త్వరలో పెండ్లిపీటలు ఎక్కనున్నారు. వీరు వైసీపీ తరపున 2019ఎన్నికలలో పోటీచేసి ఎంపీగా గెలిచ
Read Moreగుడిలోకి భారీ కొండచిలువ… భయంతో భక్తుల పరుగు
గుడిలోకి భారీ పొడవుగల కొండ చిలువ రావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ దేవాలయంలో జరిగింది. గుడిలోక
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ తహశీల్దార్. కర్నూలు జిల్లా సంజామల మండలానికి చెందిన తహశీల్దార్ ఆర్.గోవింద్ సింగ్ ఓ రైతునుంచి ఐదువేల లంచం తీసుకుంట
Read More4కిలోల బంగారంతో అలంకరణ: మహాలక్ష్మిగా కన్యకా పరమేశ్వరీ
కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి నాలుగు కిలోల నగలతో, రెండు కోట్ల రూపాయలతో అలంకరించారు భక్తులు. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలోని వన్ టౌన్ ఏరియాలో ఉంది. ఈ
Read Moreరూ.50లకు కక్కుర్తిపడ్డ ఉద్యోగులు.. విధుల నుంచి తొలగింపు
రూ.50లకు కక్కుర్తిపడి గ్రామవాలంటీర్లు తమ ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు
Read More