
Andhra Pradesh
AP News : చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో కీలక పదవి
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది ఏపీ సర్కార్. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయగా.. తాజాగా 59 మందికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ రెండో జాబి
Read Moreమాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అరెస్ట్ చేయండి.. గుంటూరు ఎస్పీకి అంబటి ఫిర్యాదు
ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ వైసీపీ సోషల్ మీడియ
Read Moreమళ్లీ నవంబర్లోనే: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న జల వివాదం
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న కృష్ణ నది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ డ్యామ్ వేదికగా 2024, నవం
Read Moreకేసీ కెనాల్కు లేని నియంత్రణ..జూరాలకే ఎందుకు?
తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ ద్వారా 36 ఏండ్లు లెక్కకు మించి ఏపీ తరలింపు సగటున ఏటా 54.53 టీఎంసీలు తీసుకెళ్లింది నిజం కాదా? ట్రిబ్యునల్లో ఏపీ సాక్
Read Moreశ్రీశైలానికి సీ ప్లేన్: 45 నిమిషాల్లోనే బెజవాడ నుంచి శ్రీశైలం
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలానికి సీ ప్లేన్సర్వీసులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింద
Read Moreతిరుమల ఒక్కటేనా ఆలయం అంటే : కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు సుప్రీం కోర్టు ఇచ్చింది... తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిట
Read Moreఏపీలో ఘోరం : ఉచిత ఇసుక కోసం వాగులో దిగి కొట్టుకుపోయిన నలుగురు కుర్రోళ్లు
ఏపీలో కూటమి అధికారంలోకి రావటానికి కారణమైన కీలక హామీల్లో ఉచిత ఇసుక పథకం కూడా ఒకటని చెప్పచ్చు.. అయితే, అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పథకం అమలు కూటమి ప్రభ
Read Moreకచ్చితంగా న్యాయమే గెలుస్తుంది.. ప్రతి సైనికుడికి అండగా ఉంటా: వైఎస్ జగన్ ట్వీట్..
ఏపీలో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ స
Read Moreప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ మధ్యలో రూల్స్ మార్చొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చుతామంటే కుదరదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింద
Read Moreజగన్ అమరావతిని ఎడారిగా మార్చేశారు: సీఎం చంద్రబాబు
అమరావతిలోని తాళ్లయిపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన ప్
Read Moreకడప కౌన్సిల్ సమావేశం రసాభాస.. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. గత కొంతకాలంగా మేయర్ సురేష్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం పీక్స్ కి చేరింది. గతంలో
Read Moreఅమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రా అల్లుడు
వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ ఎంపికయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. అప్పటినుం
Read Moreఅమెరికా ఉపాధ్యక్షుడు తెలుగింటి అల్లుడే : ఉషా చిలుకూరిది కృష్ణా జిల్లా ఉయ్యూరు
వాషింగ్టన్ డీసీ/హైదరాబాద్: అమెరికా 47 వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్
Read More