
Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల
Read Moreతిరుమలలో మరో విషాదం: వెంగమాంబ అన్న సత్రం దగ్గర 15 ఏళ్ల పిల్లోడు మృతి
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కింద పడి మరణించాడు. వెంగమాంబ అన్
Read Moreఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎలా ఇస్తారు?
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ముదురుతోంది. శ్రీశైలంలో స్థాయికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని వాదిస్తున్న తెలంగాణ..ఏపీ కోటాలో మిగి
Read Moreసామల వేణుకు గోల్డెన్ మెజీషియన్ అవార్డు
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రానికి చెందిన ప్రముఖ మెజీషియన్ సామల వేణుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (గోల్డెన్ మెజీషియన్) వరి
Read Moreఏపీ వాటా అయిపోయింది..ఇక శ్రీశైలం నీళ్లు మాకే..తేల్చిచెప్పిన తెలంగాణ
ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎట్ల ఇస్తరు? మాకూ ఆయకట్టుంది.. మేమింకా116 టీఎంసీలు వాడుకోవ
Read Moreఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు : పెళ్లి విషయంలో ఇద్దరూ షాకింగ్ నిర్ణయం
అవును.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇది ఓల్డ్ టైటిల్.. కొత్త టైటిల్ ఏంటో తెలుసా.. అవును.. వాళ్ల ముగ్గురూ ప్రేమించుకున్నారు. అది కూడా ఎదురెదురుగా క
Read Moreఎవరికో భయపడి కాదు.. జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్: 2025, ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ షురూ కానుంది. అయితే, ఏపీ మాజీ సీఎం,
Read Moreఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై గొడవేంటి.. కొందరు అభ్యర్థులు పరీక్ష ఎందుకు రాయలేదు..
ఏపీలో గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.. పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కటం ఉద్రిక్తతకు దారి తీసింది. అభ
Read Moreఏపీ సీఎం చేతిలో రేవంత్ కీలుబొమ్మ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బనకచర్ల ప్రాజెక్టును వెంటనే ఆపాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ నిజామాబాద్, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జుట్టు ఏపీ
Read Moreతక్షణమే ఏపీకి వెళ్లండి: డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను రిలీవ్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 22) ప్రభుత్వం ఉత్
Read Moreబర్డ్ ఫ్లూ లేదూ.. తొక్కా లేదు.. : ఫ్రీ చికెన్ అనగానే ఎగబడి తిన్న వేలాది జనం
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినటమే మానేశారు.. సారీ.. సారీ కొనుక్కుని తినటం మానేశారు.. అదే ఫ్రీ అంటే.. బర్డ
Read Moreనీళ్లు సీమకు.. నిధులు కేసీఆర్కు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే..: సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసుంటే.. ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాది ఉండేదే కాదు ఆనాడు వైఎస్సార్కు ఊడిగం
Read Moreగోదావరి మిగులు జలాలతోనే బనకచర్ల : ఏపీ సీఎం చంద్రబాబు
సముద్రంలో వృథాగా కలిసే నీటితోనే ప్రాజెక్టు చేపడ్తున్నం: ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ, తెలంగాణ రెండింటికీ గోదావరిలో మిగులు జలాలున్నయ్ కృష
Read More