
Andhra Pradesh
శ్రీశైలంలో భారీ వర్షం.. నిలిచిపోయిన స్వర్ణరథోత్సవం
భారీ వర్షం కారణంగా శ్రీశైలంలో స్వర్ణరథోత్సవ కార్యక్రమం నిలిచిపోయింది. అకాల వర్షం కారణంగా స్వర్ణరధోత్సవాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరా
Read Moreబీసీలకు ఆర్ కృష్ణయ్య తీరని ద్రోహం: మాజీ మంత్రి అనిల్ కుమార్
వైసీసీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కృష్ణయ్య రాజీనామాపై మాజీ మంత్రులు అనిల్ కుమార్
Read Moreతిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ ఇష్యూ ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయ
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఇవాళ (సెప్టెంబర్ 24) హీట్ మెటల్ మీద పడి మల్లేశ్వరరావు అనే వ
Read Moreపళని ఆలయ పంచామృతంపై వివాదస్పద వ్యాఖ్యలు : తమిళ దర్శకుడు అరెస్ట్
తిరుమల లడ్డూ కల్తీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రస
Read Moreతప్పని నిరూపిస్తే.. పవన్ బూట్లు తుడుస్తాం.. ప్రభుత్వానికి అంబటి సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం ఇష్యూ కాకరేపుతోన్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందన్న సీఎం
Read Moreఏం జరిగింది : తిరుపతిలో దిగకుండానే.. తిరిగి హైదరాబాద్ వచ్చిన విమానం
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటి మిట్ట దగ్గర వరకు వెళ్లిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా మళ్లీ &nbs
Read Moreనామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ సర్కార్.. కార్పొరేషన్ల చైర్మన్లు వీరే...
2024 ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి చాలా మంది కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూ
Read Moreరాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జికి 124ఏళ్ళు: ఎంత ఖర్చుతో నిర్మించారో తెలుసా...
రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జి 124ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది రాజమండ్రి కొవ్వూరు మధ్య మొట్టమొదటి బ్రిడ్జి. 1897లో శంకుస్థాపన జరిగిన ఈ బ్రిడ్జిని 1900లో
Read Moreవిజయవాడ దుర్గ గుడి మెట్లను శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఇవాళ ( సెప్టెం
Read Moreఅక్టోబర్ 1న కాలినడకన తిరుమలకు పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తిరు
Read Moreతిరుమల లడ్డూ వివాదంపై సిట్ టీం ప్రకటన.. ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు..
ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం రేపిన దుమారం ఇంకా సద్దమనగలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వ
Read Moreతిరుపతి లడ్డూ కల్తీ లొల్లి: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. స్వయంగా స్
Read More