Andhra Pradesh

AP News: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం:  మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. తల్లికి వందనం  స్కీమ్‌కు సంబంధించి కీలక ఉత్తర్వులు

Read More

Rain Alert: 23 రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు..  800 గ్రామాలకు వరద ముప్పు

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని

Read More

కాళ్లకు దండం పెట్టొద్దు.. పెడితే తిరిగి పెడతా: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. 'కాళ్లకు దండం పెట్టే సంస్కృతి' ని వీడాలని పిలు

Read More

జగన్​పై హత్యాయత్నం కేసు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్‌‌‌‌ పీవీ.సునీల్‌‌‌‌ కుమార్‌‌&zwn

Read More

AP News: భారీగా IAS అధికారులు బదిలీ.. కొత్త పోస్టింగ్స్ ఇవే..

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్

Read More

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో..కలసి పని చేస్తామన్న అసోచామ్

హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తామని పరిశ్రమల సంఘం అసోచామ్ ​ప్రకటించింది. సంస్థ మొట్టమొదటి  ఆంధ్రప్రదే

Read More

ఆగని చావులు.. రెండు నెలల్లోనే అమెరికాలో.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దు మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందినగద్దె శ్రీనివాసరావు కుమారుడు సూర్య అవినాష్ శశ

Read More

కృష్ణా జలాల తరలింపు..ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు.?

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్​ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో అనేక ప్రాజె క్టులు చేపట్టి 560 టీఎంసీల

Read More

ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న

Read More

రేపు (జూలై8న) ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే  

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 8) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార

Read More

సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి , 16 మందికి తీవ్రగాయాలు 

అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. ఆదివారం (జూలై7,2024)  అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం

Read More

విభజన సమస్యలపై మూడు కమిటీలు

ఆఫీసర్ల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్​లు రెండు వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం  పరిష్కారం కాని సమస్యలు మంత్రుల కమిటీ దృష్టికి  అక్

Read More

ఏపీలో జూలై 8వ తేదీ నుంచి ఫ్రీగా ఇసుక

అమరావతి, వెలుగు: ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 8 నుంచి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని బుధవారం ప్రకటించారు. ఇందుకు సం

Read More