Andhra Pradesh

31 నెలల తర్వాత..అసెంబ్లీలోకి చంద్రబాబు

 సంబురంగా ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణం హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు 31 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తన ఫ్యామిలీన

Read More

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లె్క్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణ గ

Read More

తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత 

తాడేపల్లిలోని వైఎస్సార్ సిపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. శనివారం (జూన్ 22) ఉదయం 5.30 గంటల నుంచే పోలీసులు సమక్షంలో కూల్చివ

Read More

ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు నామినేషన్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరుపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్

Read More

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  ఎన్నికల సమయంలో తమతో బలవంత

Read More

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య ప్రమాణం చేయిస్తున్నారు.  తొలిసారి ఎ

Read More

జియోకు కొత్తగా 1.56 లక్షల కస్టమర్లు

హైదరాబాద్, వెలుగు: టెలికం రెగ్యులేటర్ ​ట్రాయ్​ డేటా ప్రకారం రిలయన్స్ జియో ఈ ఏడాది ఏప్రిల్​లో తెలుగు రాష్ట్రాల్లో 1.56 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్

Read More

AP IPS Transfe​​​​​​​rs: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ఆ ముగ్గురిపై వేటు!

ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పని చేసి టీడీపీని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్

Read More

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా   ప్రమాణ స్వీకారం చేశారు.  ఏపీ  గవర్నర్‌ జ

Read More

ఎన్నికల్లో ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే : వైఎస్ జగన్

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని  ఏపీ  మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు.  తాడేపల్లిలో జరిగిన  వైసీపీ విస

Read More

జగన్ కూల్చిన ప్రజా వేదిక పరిశీలించిన సీఎం చంద్రబాబు

అమరావతి ఏరియాలో.. సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న కూల్చిన ప్రజా వేదికను పరిశీలించారు సీఎం చంద్రబాబు. 2019లో జగన్ సీఎం అయిన వెంటనే.. అక్రమ నిర్మాణం

Read More

వస్తారా లేక : జూన్ 21 నుంచి జగన్ కేసుల విచారణ మళ్లీ మొదలు..

ఏపీ మాజీ సీఎం జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ మళ్లీ మొదలైంది. 2024, జూన్ 21వ తేదీ నుంచి.. అంటే ఏపీలో కొత్త ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్ర

Read More

తెలంగాణ ప్రాంతీయ కమిటీ

ఏడో రాజ్యాంగ సవరణ చట్టం - 1956 ప్రకారం ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల శాసనసభలకు ప్రాంతీయ సంఘాలు ఏర్పరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సాధారణంగా శాస

Read More