
Andhra Pradesh
ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు.. ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో తెలుగోళ్లే
న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 543 మంది ఎంపీల్లో 504 (93 శాతం) మంది కోటీశ్వరులే ఉన్నారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలే టాప్ వన్,
Read Moreవీళ్లు మాములోళ్లు కాదు: రూ.10 కోట్ల బెట్టింగ్ డబ్బుతో మధ్యవర్తులు పరార్
ఏపీ ఎన్నికల్లో బెట్టింగ్ కోట్లకు పడగలెత్తిన విషయం అందరికీ విదితమే. కూటమి గెలుస్తుందని కొందరు, వైసీపీదే మరోసారి అధికారమని మరికొందరు పందేలు కాశారు. ఇవిక
Read Moreప్రత్యేక రాష్ట్ర హోదా అంటే ఏంటి? ఏ రాష్ట్రాలకు ఇచ్చారు? ఇప్పుడు బీహార్, ఏపీలకు ఇస్తారా?
దేశ రాజకీయాల్లో ప్రధాని పీఠంపై ఎవరు కూర్చొవాలి అనే నిర్ణయం ఇప్పడు బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చేతిలో ఉంది. లోక్ సభ 2024 ఎన్నికల్లో జనతాదళ్ (యూ), తె
Read Moreవాతావరణ శాఖ హెచ్చరిక: ఏపీ లో ఐదు రోజులు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఇన్నాళ్ల పాటు మండే ఎండలతో అల్లాడిన జనాలకు జూన్ నెల ఆరంభం నుంచే కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఆరంభం నుంచే వర్షాలు కుర
Read Moreటీడీపీ దాడులను అడ్డుకోండి.. ఆపండి : జగన్
ఏపీలో దారుణంగా ఓడిపోయిన వైసీపీకి.. అప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులు చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఎక్స్(
Read Moreఅతని వల్లే ఈ దుస్థితి.. జగన్ చుట్టూ చేరి చెడగొట్టారు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ-జనసే
Read Moreఎన్డీయేతోనే మా ప్రయాణం : చంద్రబాబు
అహంకారాన్ని ప్రజలు సహించరు మేం పాలకులం కాదు సేవకులం ఐదేండ్లలో 30 ఏళ్ల వెనక్కి వెళ్లాం ఇవి చారిత్రాత్మక ఎన్నికలు
Read Moreఏపీ పలితాలు వైరల్: 28 లక్షల ఓట్లకు 21 సీట్లు.. కోటి ముప్పై లక్షల ఓట్లకు 11 సీట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ-
Read Moreఏప్రీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు: చంద్రబాబు
అమరావతి: ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్లుగా వైసీపీ ప్రజాస్వామ్య వ్వవస్థలను నీర్విర్యం చేసింది.. ప్రజలు మాట్ల
Read Moreఓడిపోయా పేరుమార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన
కాపు నేత ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన పేరు మార్చకుంటానని వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ న
Read Moreటీడీపీ సంబురాల్లో కాంగ్రెస్ మంత్రి తుమ్మల !
ఖమ్మం టౌన్, వెలుగు : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించుకున్నాయి. దీనికి అన
Read Moreపిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతపై 70 వేల 729 ఓట్ల
Read Moreజనసేన సూపర్ హిట్ .. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేన ప్రచారంలో అన్ని తానై నడిపిన పవన్ అండగా నిలిచిన యూత్, కాపు సా
Read More