Andhra Pradesh

ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు

ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన హింసపై సీఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం  చేసింది.  సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహన

Read More

పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం

ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు చెలరే

Read More

జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ

 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆసరాకు రూ.1,480 కోట

Read More

నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు  అడవిలోకి  వెళ్లిన యువకుడు బర్రెలతో

Read More

సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. వేదపండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వ

Read More

జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స

టీడీపీ సీనియర్ లీడర్  జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న  తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు

Read More

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారి పాలెంలో అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీ కొన్నాయి. ఈ &n

Read More

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు

మనీలాండరింగ్ కేసులో టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్ల

Read More

చంద్రబాబు చెప్పిందే నిజమే.. ఏపీలో ఊహించని ఫలితాలు.. ఇప్పుడు ఆ 23 కూడా రావు: మంత్రి బొత్స

రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. . మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని

Read More

తిరుపతిలో హైటెన్షన్​.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా నేడు ( మే 14)  తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉ

Read More

సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.  జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 2024 మే17 నుండి జూన్ 1 వరకు తన కుటుంబ సమ

Read More

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు... తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికక

Read More

ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు.. టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర

Read More