Andhra Pradesh

ఓటు వేయడానికి ఆమెరికా నుంచి వచ్చిండు

ప్రజలు సొంతూరుకి వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం పోలింగ్ రోజును సెలవు దినంగా ప్రకటించింది. అయినప్పటికీ చాలామంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు.

Read More

AP Elections 2024: నువ్వు క‌మ్మోడివేనా అని తిట్టాడు.. గొడవపై వివరణ ఇచ్చిన తెనాలి MLA అభ్యర్ధి

తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్.. సోమవారం(మే 13) ఉదయం ఓటర్‌పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఓటు వేసేందుకు స్దానికంగా ఉన

Read More

దేశవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 40.32 % పోలింగ్

దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగతుంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు  40.32 శా

Read More

Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్

ఏపీలో పోలింగ్ జోరుగా సాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర వందల మంది క్యూలో ఉన్నారు. ఇదే సమయంలో తెనాలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శివకుమార్ తన ఓటు హక్కు

Read More

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్‌ రోజు ఆగమాగమే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది

Read More

నాలుగో విడత పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏప

Read More

ఓట్ల కోసం సొంతూరికి.. కేపీహెచ్బీలో ఫుల్ రష్

ఓటు వేసేందుకు సొంతూరు బాటపట్టారు భాగ్యనగరవాసులు. దీంతో ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. దాదాపు 2వేల ప్రత్యేక బస్సులు

Read More

మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

దేశవ్యాప్తంగా  నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మైకులు మూగబోయాయి.  చివరి రోజున ప్రచారాలతో

Read More

తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ .. చుక్క దొరకదు

తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.  పోలింగ్ జర

Read More

ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు

ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.  మాచర్ల సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా

Read More

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సున్నా.. ఐదేండ్లు వృధా చేసిన వైసీపీ: మోదీ

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి సున్నా.. అవినీతి మాత్రం వందశాతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు ఐదేండ్ల సమయాన్ని

Read More

ల్యాండ్​ టైటిలింగ్​పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్​

మచిలీపట్నంలో సీఎం జగన్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సభలో జగన్​ మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు.  ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​పై చంద్

Read More

ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది

 ఎండలు దంచి కొడుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.  నిప్పుల కొలిమిలా వేడిగాలులు వీస్తున్నాయి. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తగ్గడం లేదు. &

Read More