Andhra Pradesh

బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ : సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో  ఆయన పాల్గొన్నారు

Read More

ఏపీ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్

 వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టేవాళ్లు నిజమైన వారసులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  వైఎస్సార్ ఆశయాలు మరిచిపోయిన వాళ్లు వారసులు కాదన్నారు. వి

Read More

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,  ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఈసీ

Read More

మార్చి16న వైసీపీ ఫైనల్ లిస్టు.. 18 నుంచి జగన్ ప్రచారం

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలతో వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 16

Read More

గీతాంజలి ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం.. రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఆంధ్ర ప్రదేశ్: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్ర

Read More

మోదీ ఏపీ టూర్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపై ముగ్గురు

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ ఖరారైంది. మార్చి 17న మోదీ ఏపీలో పర్యటించనున్నారు.  చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి బహిరంగ సభకు మోదీ హాజ

Read More

జగనన్న ఇల్లు ఇచ్చాడన్న మహిళ.. సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య

సీఎం  జగనన్న తనకు ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన తెనాలికి గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికా

Read More

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ఆరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  అవినీతి కేసులో ఆమెకు సీబీఐ కోర్టు గతంలో ఐదేళ్ల శిక్ష విధించగా ఆమె హైకోర్టును

Read More

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్ సమక్షంలో.. డేట్ ఫిక్స్

వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన  సీఎం జగన్ (YS Jagan) సమక్షంలో

Read More

ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)  విడుదల చేసింది.  2024 మార్చి17న ఉదయం 10 నుంచి 12 వరకు, మ

Read More

ఇందిరమ్మ అభయం పథకం .. మహిళలకు ప్రతి నెల రూ. 5 వేలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు.  ఈ మేరకు ఆమె ట్వీ్ట్ చేశారు. &

Read More

ఒక్కో వ్యక్తికి.. ఎక్కడ.. ఎంత నీళ్లు అవసరం?

    దేశంలోని ప్రతి ఒక్కరు రోజుకు నార్మల్​గా 135 లీటర్ల నీళ్లను ఉపయోగిస్తుంటారు.      సినిమా హాళ్లు, బంకెట్ హాల్స్​ల

Read More

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండల కేంద్రం దగ్గరలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల దగ్గర ఆగివున్

Read More