
Andhra Pradesh
టీడీపీకి రాజీనామా చేయబోతున్నా.. ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. &
Read Moreఇండిపెండెంట్గా పోటీ చేస్త.. వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా
ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్, సీ
Read Moreవీడియో: వైజాగ్ బైజూస్ కార్యాలయంపై విద్యార్థి సంఘాల దాడి
ప్రైవేట్ ట్యూషన్ల ముసుగులో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా ద్వారకానగర్ సమీపంలో ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ క
Read Moreరోడ్డు ప్రమాదం.. పీఏ మృతి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి ముం
Read Moreజగన్కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరతానన్న ఆళ్ల
కాంగ్రెస్ లో చేరతారని నడుస్తున్న ప్రచారం పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోతున్నట్టు రామకృష్
Read Moreజనవరి 7 నుంచి సంక్రాంతికి 32 స్పెషల్ రైళ్లు
సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికిం
Read More7వ తరగతి పిల్లలు.. బీరు, బిర్యానీతో న్యూఇయర్ పార్టీ
నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో నడుస్తున్న దేశంలో రోజు రోజు విష సంస్కృతి పెరిగిపోతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా మందుకు బానిసలవుతున్నారు. సోష
Read Moreవైసీపీ కొత్త అభ్యర్థులు.. ఓసీ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు
ఏపీలో ఎన్నికల నగార మోగేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలలో గుబులు మొదలైంది. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనేదాని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ
Read Moreకాంగ్రెస్తో కలిసి పనిచేస్తం.. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా : షర్మిల
YSR తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయ
Read Moreఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
ఆంధ్రప్రదేశ్: తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తమిళ
Read Moreఒక్కరోజులోనే రూ. 156 కోట్ల మద్యం తాగేసిన్రు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. రికార్డు స్థాయిలో అమ్మకాలలతో భారీగా భారీగానే ఆదాయం సమకూరింది.  
Read Moreమంత్రి ఆఫీస్పై దాడి.. 30 మంది అరెస్ట్
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడికి సంబంధించి పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత వారిని కోర్
Read More