
Andhra Pradesh
ఎలా ఉన్నారో : 30 రోజుల తర్వాత.. చంద్రబాబును చూడబోతున్న జనం..
నెల రోజులకు పైగా చంద్రబాబు( Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కోర్టుకు కూడా అధికారులు వర్చువల్ విధానంలోనే చంద్రబాబును హాజరుపర్చారు
Read Moreచంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబా
Read Moreఏంటయ్యా ఇదీ : సీఎం జగన్ పౌష్ఠికాహారం ఖర్జూరంలో చనిపోయిన పాము
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం కలకలానికి దారితీసింది. ఈ ఘటన చిత్తూరు
Read Moreపవన్ కల్యాణ్కు వైరల్ ఫీవర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 11న విజయవాడలో జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశ
Read Moreతిరుమల శ్రీవారి దర్శనానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు వారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంట విమా
Read Moreచంద్రబాబుకు భారీ షాక్ : ముందస్తు బెయిల్ పిటీషన్లు అన్నీ డిస్మిస్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లోకు సంబంధించి.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లను డిస్మిస్ చేసి
Read Moreమొదటి ప్రైవేట్ బంగారు గనిలో వచ్చే ఏడాది ప్రొడక్షన్ స్టార్ట్
కర్నూల్: దేశంలోని మొదటి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్&zwn
Read Moreవంగావీటి రాధా పెళ్లి డేట్ ఫిక్స్ .. వెడ్డింగ్ కార్డు వైరల్
ఏపీ పాలిటిక్స్లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో 14 రోజుల్లో అంటే 2023 అక్టోబర్ 22 రాత్రి 7 గంటల 59
Read Moreతిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులు 5 గంటల్లోనే శ్రీవారి దర్శన
Read Moreశ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం
శ్రీకాకుళంలో కోడి రామమూర్తి స్టేడియం(కేఆర్ స్టేడియం) అభివృద్దికి నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. స్టేడియంలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతు
Read Moreభార్యాపిల్లలను తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడపలో జరిగింది. స్థానిక కోపర
Read Moreకేసీఆర్ కారణంగానే ఆలస్యం.. కృష్ణానదీ జలాల వివాదంపై కిషన్రెడ్డి
ట్రైబల్ యూనివర్సిటీ విషయంలోనూ నిర్లక్ష్యం చేశారు రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజా ప్రయోజనాలకు నష్టం గిరిజనులను గౌరవించేలా వర్సిటీకి సమ్మక్క సారక్క
Read Moreపసుపుబోర్డుతో రైతుల చిరకాల కల నెరవేరింది : కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే కృష్ణా జ
Read More