District

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్

కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను  అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెంద

Read More

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం

Read More

రేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని

Read More

సంబంధం లేకుండానే కవితకు సీబీఐ నోటీసులిస్తుందా ? : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ముందస్తుకు పోతారేమో తెలియదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి : నిప్పు లేనిదే పొగ వస్తుందా..? అలాగే ఏ సంబంధం లేకుండానే ఎమ్

Read More

రాష్ట్రంలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగే చాన్స్ : రాజగోపాల్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్మల్ జిల్లా: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన

Read More

అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు: మంత్రి  శ్రీనివాస్​గౌడ్

నారాయణపేట,వెలుగు: అధికారులు నిర్లక్ష్యం వీడి, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని  రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి  శ్రీని

Read More

బాసర ర్యాగింగ్​ ఘటన.. 5గురు విద్యార్థులకు పనిష్మెంట్

ట్రిపుల్ ​ఐటీ చివరి సెమిస్టర్​ పరీక్షలకు అనర్హులుగా ప్రకటన   క్లాసులకు హాజరుకాకుండా 15 రోజుల సస్పెన్షన్​ భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా

Read More

కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై రైతుల ఆగ్రహం

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గొల్లపల్లిలో రైతుల ఆందోళన మంచిర్యాల జిల్లా:  గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రై

Read More

కుమ్రంభీం జిల్లాలో పులుల సంచారం.. ట్రాప్ కెమెరాలతో గుర్తింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాగజ్ నగర్,

Read More

ఆఫీసు ముందు ధాన్యం పడేసి నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వ

Read More

ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్

అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.

Read More

యూపీలో ఢిల్లీ తరహా ఘటన

బాడీని ఆరు ముక్కలుగా నరికి, బావిలో పడేశాడు ఘటనా స్థలంలోనే పోలీసులపై కాల్పులు.. ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయం ఉత్తరప్రదేశ్‌‌లో వెలుగు

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన 4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లాలో జనావాసాలకు దగ్గరలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. ఒకట్రెండు కాదు.. ఏకంగా  నాలుగు పెద్ద పులులు సంచరిస్తుండటంతో జనం భయం

Read More