Hyderabad

కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే

84 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో బల్దియా ప్రజాపాలన’ దరఖాస్తుల పరిశీలిన హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వ

Read More

హరీశ్.. నీ హోదా ఏంటి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

డిప్యూటీ ఫ్లోర్ లీడర్​వా? లేక ఎమ్మెల్యేవా? ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నరు? మూసీ నీళ్లు తాగి నల్గొండ ప్రజలు సచ్చిపోతున్నరు పదేండ్లు అధికారం

Read More

మెట్రో రైళ్లకు ఆరు కోచ్​లు ఏర్పాటును పరిశీలిస్తున్నం : మంత్రి శ్రీధర్​బాబు

శాసన మండలిలో ప్రతిపక్షాల ప్రశ్నలకు బదులిచ్చిన ప్రభుత్వం  హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైళ్లలో  ప్రయాణించే వారి సంఖ్య పెర

Read More

ఫీజు రీయింబర్స్​మెంట్ రాలేదని హాల్ టికెట్లు ఇయ్యలే

శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన ఘట్ కేసర్, వెలుగు: శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్

Read More

మార్పును స్వాగతించాల్సిందే!

పాలకులు ఎవరైనా, పరిపాలన ఎవరిదైనా  వారి చుట్టూ భూమి ప్రధాన అంశంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఏదో ఒక మార్పును తీసుకొస్తున్నారు. ప్రజా అవస

Read More

సెంట్రల్​ గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి రూ.24.50 లక్షలు కాజేశారు..!

బషీర్ బాగ్, వెలుగు: సెంట్రల్​ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి,  ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.24.50 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ

Read More

కొత్తగా రెండు కార్పొరేషన్లు.. మహబూబ్ నగర్, మంచిర్యాల ఏర్పాటు: అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన

మరో 12 మున్సిపాలిటీలు కూడా..  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మహబూబ

Read More

టోలిచౌకి చౌరస్తాలో కొట్టుకున్న అడ్డా కూలీలు

మాట.. మాట పెరిగి లోకల్, బిహారీ కూలీల మధ్య ఘర్షణ ఉదయం పనులకు వెళ్లే టైంలో ఘటన మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్  టోలిచౌకి చౌరస్తాలోని లేబర్

Read More

కాగజ్​నగర్ అడవుల్లో పులుల అలజడి: మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు టైగర్స్

చీలపల్లిలో ఒకటి, కౌటాలలో మరొకటి సంచారం భయాందోళనలో ప్రజలు  జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన ఆసిఫాబాద్/మంచిర్యాల/కాగజ్ నగర్, వ

Read More

మార్చి 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్​ఎస్​సీ బోర్డు

ఏప్రిల్ 4 వరకుకొనసాగనున్న పరీక్షలు  షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్​ఎస్​సీ బోర్డు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి 21 నుంచి పదో తరగతి పబ్

Read More

కాళేశ్వరం ఫైళ్లు కేబినెట్​కు రాలే.. కేవలం ప్రతిపాదనలే పెట్టారు..

కమిషన్​ ఎదుట స్మితా సభర్వాల్​ అంగీకారం ఆర్థికాంశాలపై మాత్రమే కేబినెట్​లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్​ ఇచ్చిన విషయం తెలియదు సీ

Read More

ఓఆర్ఆర్ టెండర్​పై సిట్..హరీశ్​రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పోయినేడాది ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్​ను హడావుడిగా అమ్ముకున్నరు  ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తరని తెలిసిబీఆర్

Read More