Hyderabad

ఏపీని ఆదుకుంటం : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్, వెలుగు: వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ &nb

Read More

అవార్డులు అందుకున్న బెస్ట్​ టీచర్స్ రాష్ట్రపతి చేతుల మీదుల ప్రదానం

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు ‘జాతీయ ఉపాధ్యాయ అవార్డు - 2024’లు దక్కాయి. డిపార్ట్​మెంట్​ ఆఫ్ స్కూల్ ఎడ్యుక

Read More

సీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనం .. రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ యుటిలిటీస్ లోని ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజ

Read More

18 ఏండ్లు నిండినోళ్లంతాఓటు నమోదు చేసుకోవాలి : సీఈఓ సుదర్శన్​ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండేవారు.. ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధ

Read More

ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్,  వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనుమతు లకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవ

Read More

సీతారాం ఏచూరి పరిస్థితి విషమం

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిమ

Read More

ఊర్లో లిక్కర్​ అమ్మితే రూ.50 వేలు ఫైన్​... గ్రామస్తుల తీర్మానం

షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని గంగన్న గూడా గామస్తులు మద్యాన్ని బహిష్కరించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల ప్రజలు

Read More

పోలీసుల పహారాలో జైనూర్

అడుగడుగునా ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణం జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ ఇరువర్గాలతో పోలీసుల చర్చలు జైనూర్​లోనే మకాం వేసిన అడిషనల్ డీజీ

Read More

తెలుగు మీడియం రెస్టారెంట్​లో కాలం చెల్లిన జ్యూస్, మష్రూమ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ లో గురువారం జీహెచ్ ఎంసీ , ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. బిర్యానీలో వె

Read More

హైడ్రా కేసులో తహసీల్దార్​కు ముందస్తు బెయిల్‌

హైదరాబాద్, వెలుగు: చెరువుల ఆక్రమణలకు సహకరించాడనే అభియోగంపై నమోదైన కేసులో బాచుపల్లి తహసీల్దార్​ పూల్‌ సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Read More

ఉస్మానియా మెడికోలకు కొత్త హాస్టల్

నెరవేరనున్న జూడాల పదేండ్ల కల నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి దామోదర రాజ నర్సింహా రూ.121 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వ

Read More

సీఎంఆర్ఎఫ్​కు ​ఎస్బీఐ, అరబిందో ఫార్మా రూ.5 కోట్ల చొప్పున విరాళం

ఏఐజీ హాస్పిటల్స్​ రూ. కోటి అందజేత హైదరాబాద్​, వెలుగు : వరద బాధితుల సహాయర్థం రాష్ట్ర ఎస్బీఐ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.5 కోట్లను సీఎం సహాయనిధ

Read More

మెహదీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెహిదీపట్నం నవోదయ కాలనీలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో రెండో రోజు కూల్చివేతలు కొనసాగాయి.  ప్లస్ 3 అనుమతులు తీసుకొని, నాలుగు, ఐద

Read More