Odisha

వ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి

ఒడిశాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరాపుట్ జిల్లాలోని కోట్‌పుట్‌లో  వ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందగా మరో 13మందికి గాయా

Read More

హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి రూ.1.13 లక్షల జరిమానా

ఒడిశా: హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి ఆర్టీయే అధికారులు ఏకంగా 1.13 లక్షల రూపాయల జరిమానా విధించారు. రాయగడ డీవీఐ జంక్షన్లో జరిగిన ఘటన సంచల

Read More

సీఎం ఆస్తి రూ.71 లక్షలు పెరిగింది..మొత్తం ఆస్తి ఎంతంటే.?

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 2020 మార్చి 31 వరకు తన ఆస్తి విలువ మొత్తం రూ. 64.98 కోట్లని వెల్లడించారు. అంతకు ముందు ఏడాదితో

Read More

పది నిమిషాల్లో రూ. 12 కోట్ల విలువైన బంగారం దోపిడీ

కేవలం పదంటే పది నిమిషాల్లోనే దొంగలు రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలో గురువారం జరిగింది. నలుగురు సాయుధ దుండగులు కటక్ పట్టణంల

Read More

తండ్రిపై కలెక్టర్ కు కూతురు కంప్లైంట్ : ప్రభుత్వం నాకిచ్చే భోజనం మా నాన్న మింగేస్తున్నాడు

ఓ ఆరేళ్ల బాలిక తన తండ్రిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా ఒడిశా ప్రభుత్వం మధ్యాహ్నా భోజన పథకాన్ని ఆన్ లైన్ లో విద్యార్ధ

Read More

ఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు

అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వ

Read More

నూట రెండేళ్ల మాష్టారు.. 70 ఏళ్లుగా పాఠాలు చెప్తున్న నందా సర్

ఎంత పంచినా తరగని సంపద చదువు. అందుకే 102 ఏళ్ల  వయసులోనూ పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు ఒడిశాకి చెందిన  నందా పృస్టీ. ఉదయాన్నే నిద్రలేవడం.. గబగబా ఇంట్లో పన

Read More

యాంటీవైరస్ టిఫిన్ సెంటర్.. ఇక్కడ అన్ని టిఫిన్లు దొరుకును

న్యూఢిల్లీ: యాంటీవైరస్ పేరుతో ఓ టిఫిన్ సెంటర్ ఉందంటే నమ్ముతారా? కరోనా కాలమండీ బాబూ.. నమ్మాల్సిందే మరి. ఒడిశాలో ఈ పేరుతో ఒక టిఫిన్ సెంటర్ ఉంది. సదరు టి

Read More

నవంబర్‌ 30 వరకు ఒడిశాలో లాక్‌డౌన్

ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో లాక్‌డౌన్ గ‌డువును మ‌రింత పొడిగించాల‌ని ఒడిశా ప్రభుత్వం నిర్ణ‌యించింది. న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌న

Read More

యువతిని కిడ్నాప్ చేసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్

ఒడిశాలో దారుణం జరిగింది. ఒక 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు.. 22 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో వెలు

Read More

విడిపోయి వేరే పెళ్లిళ్లకు సిద్దపడ్డ తల్లిదండ్రులు: ఇద్దరు పిల్లల్ని అమ్మేసి..

కన్న బిడ్డల కంటే వివాహేతర సంబంధాలే ఎక్కువనుకున్నారు ఆ ఇద్దరు. అప్పటి వరకు కలిసి ఉన్న భార్యాభర్తలు తమ పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వివాహేతర బంధం పె

Read More

కరోనా ఉన్నా బయటకొచ్చిన ఎమ్మెల్యే

పూరి: కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ, క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించి బయటకు వెళ్లిన ఒడిశా ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత్ సమంత్రయ్ కి కర

Read More